ఏపీలో కింది స్ధాయి సిబ్బంది చేసిన ఓ తప్పిదం కారణంగా హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్ను న్యాయస్ధానంలో హాజరుకావాలని పిలిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను కోర్టుకు రప్పించడానికి దారి తీసిన పరిస్ధితులపై హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎస్సై రామారావు పదోన్నతి విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mxa3yk
డీజీపీ సవాంగ్ నిజాయితీపరుడు, సమర్ధుడు- సిబ్బంది తప్పులతోనే రప్పించాం- హైకోర్టు
Related Posts:
బార్లాకు బార్లా: 9వ తేదీ నుంచి రీ ఓపెన్.. 50 శాతం సీట్లతో తెరిచేందుకు అనుమతి..కరోనా వైరస్ వల్ల విధించిన ఆంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా తగ్గించుకుంటున్నాయి. అన్ లాక్ 4.0లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకు… Read More
nagaraju: కదులుతోన్న డొంక.. కలెక్టర్, ఆర్డీవో పేర్లు తెరపైకి.. వరంగల్ నుంచి రూ.కోటి నగదుకీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో నాగరాజు సంచలన విషయాలు వెల్లడించారు. నిందితుల కస్టడీ వాంగ్మూలాన్ని… Read More
క్వారంటైన్లో ఉన్న రోగులకు రూ. 2 వేలు ఇవ్వలేదే?: ఏపీ సర్కారును చంద్రబాబు నిలదీతఅమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కరోనా విషయంలోఏపీ … Read More
Must Read: మొసలి నోట్లో తమ్ముడు.. అన్న భీకర పోరు.. చివరికి ఏం జరిగింది..?రెండ్రోజుల క్రితం పంజాబ్లోని జలంధర్లో ఒక 15 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్ను దొంగలించేందుకు ప్రయత్నించిన ఇద్దరి దొంగలను ఎదుర్కొన్న తీరుపై దేశవ్యాప్తంగా … Read More
కరోనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నాం: 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు: మోడీన్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రజా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2020 సంవత్సరం అనేక సవాళ్లను విసురుతుందన… Read More
0 comments:
Post a Comment