Wednesday, January 27, 2021

డీజీపీ సవాంగ్‌ నిజాయితీపరుడు, సమర్ధుడు- సిబ్బంది తప్పులతోనే రప్పించాం- హైకోర్టు

ఏపీలో కింది స్ధాయి సిబ్బంది చేసిన ఓ తప్పిదం కారణంగా హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్‌ను న్యాయస్ధానంలో హాజరుకావాలని పిలిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను కోర్టుకు రప్పించడానికి దారి తీసిన పరిస్ధితులపై హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎస్సై రామారావు పదోన్నతి విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mxa3yk

Related Posts:

0 comments:

Post a Comment