అసలే ఊహించని ఓటమితో ఇంకా కోలుకోలేక పోతున్న టిడిపిని ఏపీ లోని అధికార వైసిపి, బిజెపి మరింత కృంగదీసే పనిలో ఉన్నాయి. నిన్నటికి నిన్న నేను గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని, అలా చేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZmMhX5
చాలామంది టీడీపీ నేతలు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారట ..బాంబు పేల్చిన సోము వీర్రాజు
Related Posts:
మాజీ ఎంపీ హర్షకుమార్కు కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో..అమరావతి: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగ… Read More
కూల్చాలా.. వద్దా... ఉస్మానియా ఆస్పత్రిపై వాడి వేడి వాదనలు... హైకోర్టులో విచారణ...ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన స… Read More
'కరోనా' కష్టాలు వర్ణనాతీతం... జోరు వానల వేళ దిక్కు లేని పక్షుల్లా... అయినవాళ్లూ ముఖం చాటేస్తున్నారుకరోనా వైరస్... ఈ పేరు వింటేనే చాలామంది హడలిపోతున్నారు. ఎక్కడో పక్క వీధిలో వచ్చిందంటేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇక తమ పక్కనే వచ్చింద… Read More
సంగీత ప్రపంచంలో పెనువిషాదం - ‘పద్మవిభూషణ్’ పండిట్ జస్రాజ్ ఇకలేరు - ప్రధాని మోదీ సంతాపంతన గానమాధుర్యంతో 80 ఏళ్లపాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సంగీత సామ్రాట్, 'పద్మవిభూషణ్' పండిట్ జస్రాజ్ ఇకలేరన్న వార్త సంగీత ప్రపంచంలో పెను విషాదాన్ని న… Read More
వెనక్కి తగ్గని హీరో రామ్ పోతినేని - మరింత గట్టిగా ఎదురుదాడి - ఈసారి కులం పేరుతోనేదేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదంపై సంచలన ఆరోపణలు చేసి, విజయవాడ పోలీసుల నుంచి వార్నింగ్ తిన్న హీరో రామ్ పోతినే… Read More
0 comments:
Post a Comment