Friday, June 14, 2019

చాలామంది టీడీపీ నేతలు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారట ..బాంబు పేల్చిన సోము వీర్రాజు

అసలే ఊహించని ఓటమితో ఇంకా కోలుకోలేక పోతున్న టిడిపిని ఏపీ లోని అధికార వైసిపి, బిజెపి మరింత కృంగదీసే పనిలో ఉన్నాయి. నిన్నటికి నిన్న నేను గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని, అలా చేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZmMhX5

Related Posts:

0 comments:

Post a Comment