హైదరాబాద్ : కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన తరుణంలో విపక్ష నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అసెంబ్లీ భవనంతో పాటు సెక్రటేరియట్ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ కొత్త భవనాల జోలికి ఎందుకు వెళుతున్నారో వేరే చెప్పనక్కర్లేదని ఎద్దేవా చేస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J96DNd
కాంట్రాక్టర్ల కోసమే ఆ నిర్మాణాలు.. అప్పుల కుప్పగా రాష్ట్రం.. కేసీఆర్పై మురళీధర్ రావు సెటైర్లు
Related Posts:
ఉల్లి ప్రకంపనలు:నిర్మలా సీతారామన్కు అశ్వని చౌబే మద్దతు, తినకుంటే ధర ఎలా తెలుస్తుంది...?ఉల్లిగడ్డ ధర అంశం గురువారం కూడా పార్లమెంట్ను కుదిపేసింది. తాను ఎక్కువగా ఉల్లిగడ్డ తిననని నిన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో దుమారం చెల… Read More
అక్రమ గని దేవికారాణి : రూ.200 కోట్ల ఆస్తులు, ఇల్లు, విల్లా, ప్లాట్లు.. వ్యవసాయ భూమి కూడా..ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో మాజీ డైరెక్టర్ దేవికారాణి అవినీతి బాగోతం బయటపడింది. నకిలీ బిల్లులతో రూ.కోట్ల కొట్టేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలుచోట… Read More
తప్పని తేలితే... క్షమాపణ చెబుతా... చంద్రబాబు నాయుడుఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తప్పు జరగిందని ప్రజలు భావిస్తే... బహిరంగ క్షమాపణ చెప్పడానికి తాను సిద్దంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రా… Read More
రాజధానిలో భూములు కొనుగోలు చేసింది ఎవరో తెలిపిన బుగ్గన...రాజధాని నిర్మాణంపై టీడీపీ అధినేత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చంద్రబాబు ఫైర్ కావడంతో ఆయన వ్యాఖ్యలపై వైసీపీ… Read More
చైనా పీస్... మేడిన్ పాకిస్తాన్: ఇదో రకమైన అమ్మాయిల వ్యాపారం, విచారణ చేస్తే!లాహోర్: పాకిస్తాన్కు చెందిన అమ్మాయిలను చైనాకు అక్రమంగా తరలిస్తున్నట్లు పాక్ విచారణా అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 600కు పైగా అమ్మాయి… Read More
0 comments:
Post a Comment