Thursday, June 27, 2019

కాంట్రాక్టర్ల కోసమే ఆ నిర్మాణాలు.. అప్పుల కుప్పగా రాష్ట్రం.. కేసీఆర్‌పై మురళీధర్ రావు సెటైర్లు

హైదరాబాద్ : కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన తరుణంలో విపక్ష నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అసెంబ్లీ భవనంతో పాటు సెక్రటేరియట్ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ కొత్త భవనాల జోలికి ఎందుకు వెళుతున్నారో వేరే చెప్పనక్కర్లేదని ఎద్దేవా చేస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J96DNd

Related Posts:

0 comments:

Post a Comment