Thursday, December 5, 2019

అక్రమ గని దేవికారాణి : రూ.200 కోట్ల ఆస్తులు, ఇల్లు, విల్లా, ప్లాట్లు.. వ్యవసాయ భూమి కూడా..

ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో మాజీ డైరెక్టర్ దేవికారాణి అవినీతి బాగోతం బయటపడింది. నకిలీ బిల్లులతో రూ.కోట్ల కొట్టేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలుచోట్ల భూములు, ప్లాట్లు, భవనాలు, బాండ్లు, నగదు కలిపి మొత్తం రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నాయనే కళ్లు బైర్లు కమ్మె నిజాలను అధికారులు వెల్లడించారు. తన ఆస్తులను దేవికారాణి ఒక్క హైదరాబాద్‌కే పరిమితం చేయలేదు. ఏపీలో కూడా భవనాలు, ప్లాట్లు కొనుగోలు చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rpl7Or

Related Posts:

0 comments:

Post a Comment