Thursday, December 5, 2019

రాజధానిలో భూములు కొనుగోలు చేసింది ఎవరో తెలిపిన బుగ్గన...

రాజధాని నిర్మాణంపై టీడీపీ అధినేత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చంద్రబాబు ఫైర్ కావడంతో ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి నిర్మాణంపై త్వరలో నిజాలు బయటకు రాబోతున్నాయని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ అన్నారు. రాజధానికి నిర్మాణానికి ముందే టీడీపీ నేతలు అమరావతిలో భూములు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lpsfqw

Related Posts:

0 comments:

Post a Comment