Thursday, December 5, 2019

ఉల్లి ప్రకంపనలు:నిర్మలా సీతారామన్‌కు అశ్వని చౌబే మద్దతు, తినకుంటే ధర ఎలా తెలుస్తుంది...?

ఉల్లిగడ్డ ధర అంశం గురువారం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. తాను ఎక్కువగా ఉల్లిగడ్డ తిననని నిన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేశారు. నిర్మలా వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు. దీంతో కేంద్రమంత్రి అశ్వని చౌబే రియాక్టయ్యారు. నిర్మలా సీతారామన్‌కు మద్దతుగా నిలిచారు. తాను కూడా ఉల్లిగడ్డ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YrpE4I

Related Posts:

0 comments:

Post a Comment