Thursday, June 27, 2019

ప్రతి రెండు రోజులకు ముగ్గురు మృత్యువాత ..గల్ఫ్ దేశాల్లో ఏపి కార్మీకుల దుస్థితి

పోట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళుతున్న కార్మికుల్లో విషాదం చేసుకుంటుంది..పని చేసుకుని కొంత డబ్బు సంపాదిస్తామనే ఆశతో గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారు ప్రతి రెండు రోజులకు ముగ్గురు చొప్పున మృత్యువాత పడుతున్నారు..గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన కార్మికులు వివిధ కారణాలతో చనిపోతున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలియ చేస్తున్నాయి..ఇలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WxKDI

Related Posts:

0 comments:

Post a Comment