Sunday, April 18, 2021

మహా కుంభమేళాలో కరోనా బారిన పడిన 20 మంది పరారీ .. కేసు నమోదు చేసి వెతుకుతున్న పోలీసులు

ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న మహా కుంభమేళా కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తెహ్రీ జిల్లాలోని మునికి రెటి ప్రాంతంలోని ఆసుపత్రి నుంచి 20 మంది కోవిడ్ -19 పాజిటివ్ రోగులు పరారు కావడంతో రోగులపై ఉత్తరాఖండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RCymgW

Related Posts:

0 comments:

Post a Comment