మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల మహిళా పేషెంట్పై ఓ వార్డు బాయ్ రెండుసార్లు అత్యాచారానికి యత్నించాడు. వార్డులో ఎవరూ లేని సమయంలో తన వద్దకు వచ్చిన వార్డు బాయ్... తనపై లైంగిక దాడికి యత్నించాడని బాధిత పేషెంట్ వెల్లడించింది. తన కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వెంటనే అతను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qz2Obl
Sunday, April 18, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment