Monday, June 10, 2019

నాపై తప్పుడు పోస్టులు పెడుతున్నారు: డీజీపీ కార్యాలయంలో యామిని సాధినేని ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఏపీ డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనను కొందరు లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తన పేరిట తప్పుడు ఖాతాలు సృష్టించి పిచ్చి పోస్టింగులు పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ సరితకు ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో తనకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XBijhy

Related Posts:

0 comments:

Post a Comment