పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ప్రకటించిన జగన్..అందులో భాగంగా కీలక అడుగు వేసారు. ఏపీలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో అవీనితి రహిత పాలన కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కమిషన్ లక్ష్యాలను వివరించి ఆమోదం పొందేందుకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ కమిషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MtmRW4
జగన్ దూకుడు..నో కాంప్రమైజ్: హైకోర్టు చీఫ్ జస్టిత్తో భేటీ : సీఎం ఏం చెప్పారు..ఏమని కోరారు..!
Related Posts:
టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్ సీపీ మద్దతు దారుల దాడితిరుపతి: పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య భౌతిక దాడులు తీవ్రమౌతున్నాయి. పరస్పరం దాడులకు దిగ… Read More
అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!హైదరాబాద్: అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనున్నట్టు… Read More
ఆమె ఫోన్లో 'యాప్'.. వాడి ఫోన్లో \"ట్రాప్\".. యువతిని లొంగదీసుకుని వికృత చేష్టలుహైదరాబాద్ : అరచేతిలో ప్రపంచం ఏమోగానీ, స్మార్ట్ ఫోన్ల కారణంగా మంచి కంటే అనర్థాలే ఎక్కువగా జరుగుతున్నాయి. పెరిగిన టెక్నాలజీ కారణంగా ఏది కావాలన్నా మొబైల్… Read More
నేవీ చీఫ్ నియామకంపై వైస్ అడ్మిరల్ అభ్యంతరం : ఆర్మీ ఫోర్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన విమల్ వర్మన్యూఢిల్లీ : అండమాన్ నికోబార్ దీవుల కమాండర్ ఇన్ చీఫ్ కమాండ్ వైస్ అడ్మిర్ విమల్ వర్మ ఆర్మీ ఫోర్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తనకు సీనియారిటీ ఉన్న ఎందు… Read More
ఎఫ్ 16 ను ఖచ్చితంగా కూల్చివేశాం, ఇవిగో మరిన్ని ఆధారాలు , ఐఏఎఫ్పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ 16 యుద్ద విమానాన్ని కూల్చి వేసినట్టు నిరూపించే మరిన్ని ఆధారాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు విడుదల చేశారు. మిగ్ 21 ద్వార వ… Read More
0 comments:
Post a Comment