ప్రధాని నరేంద్రమోడీ మన్కీ బాత్ ఆదివారం తిరిగి ప్రారంభమైంది..గత అయిదు సంవత్సరాలు పాటు నిరాటంకంగా కొనసాగిన ప్రధాని మన్కీ బాత్ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల తర్వాత నిలిపివేశారు...ఆదివారం ప్రారంభమైన మన్కీ బాత్లో తనను రెండవ సారి ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు..అనంతరం పలు అంశాలను ప్రస్థావించారు.కాగా మన్కీ బాత్ను తిరిగి ప్రారంభించడం పై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NnhN67
మన్కీ బాత్ సెకండ్ ఎపిసోడ్.... ఇన్నర్ ఫీలింగ్తోనే కేధార్నాథ్ యాత్ర చేశాను... నరేంద్రమోడీ
Related Posts:
రఘురామ లేఖకు సాయిరెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా? ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శివా? బుద్దా ఫైర్‘‘ఎన్నికల సంఘం చేత ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎన్నికల్లో పోటీ చేశాను. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్… Read More
అత్యాచారం తర్వాత నిద్రపోయావా... భారతీయ మహిళలు అలా ఉండరే...ఓ అత్యాచార ఆరోపణల కేసులో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు పట్ల అనుమానం వ్యక్తం చేసిన కోర్టు... అత్యాచారం తర్వాత ఆమె వ్… Read More
హైదరాబాద్లో అర్ధరాత్రి రౌడీ షీటర్ దారుణ హత్య...హైదరాబాద్లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు అన్నాదమ్ములు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్యానంతరం రౌడీ షీటర్ తల్లికి ఫోన్ చేసి చెప్పి మరీ పరా… Read More
యువతిని ఎర వేసి... ట్రాప్లో పడి హత్యకు గురైన యువకుడు...తూర్పు గోదావరి జిల్లాలో హానీ ట్రాప్ తరహాలో జరిగిన ఓ హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. భూ తగాదాల నేపథ్యంలో ఓ యువకుడికి యువతితో ఆకర్షించి హత్య చేసిన ఈ ఘటన జి… Read More
గాల్వన్ ఘర్షణ: అమరుడైన మరో జవాను, తోటి సైనికులను కాపాడే యత్నంలో గాయాలుముంబై: సరిహద్దులో భారత్-చైనాల మధ్య జూన్ 15న చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను అమరుడయ్యారు. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులైన విష… Read More
0 comments:
Post a Comment