హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనారోగ్యంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్సపొందుతున్న జోగయ్యను పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజారాజ్యం సమయంలో రామజోగయ్య తన విలువైన సమయాన్ని కేటాయించారని.. తమ కుటుంబం కోసం ఎంతగానో కష్టపడ్డారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3242UJd
విలువలకు మారుపేరు హరిరామ జోగయ్య..! ఆయన త్వరగా కోలుకోవాలన్న పవన్ కళ్యాణ్..!!
Related Posts:
షాకింగ్ : ఆ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో 22 మిలియన్ యూజర్స్ డేటా హ్యాక్..ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ 'యునకాడమీ'కి చెందిన సుమారు 22 మిలియన్ల వినియోగదారుల డేటాబేస్ హ్యాక్ అయినట్టు అమెరికా సైబర్ భద్రతా సంస్థ సైబిల్… Read More
జగన్! ఈ విషయంలో కర్ణాటకను ఫాలో అవ్వండి: పవన్ కళ్యాణ్అమరావతి: లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి అవస్థలు పడుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆందోళన… Read More
మహారాష్ట్రలో కరోనా విజృంభణ: ముంబైలో 10వేల మార్క్ దాటిన కేసులు, పుట్టిన పాపకు కూడా..ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ముంబై మహానగరంలో కరోనా ప్రభావం మరింత దారుణంగా ఉంది. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే 12… Read More
కరోనా:ఏపీ సరిహద్దులపై కేసీఆర్ వార్నింగ్.. HYDలో తుదముట్టించాల్సిందే.. మళ్లీ పెరిగిన కేసులులాక్డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ అంతటా మద్యం దుకాణాలు తెరుచుకున్న వేళ కొవిడ్-19 కేసులు మరిన్ని పెరిగాయి. ప్రధానంగా ఇప్పటికే రెడ్జోన్లో కొనసాగుతో… Read More
జగన్ ఫోన్కాల్: ఫలించిన పరిమళ్ నత్వానీ లాబీయింగ్: స్పందించిన గుజరాత్ సీఎం: కెమికల్స్ ఎయిర్ లిఫ్ట్విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదలైన విష వాయువులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ … Read More
0 comments:
Post a Comment