Thursday, June 13, 2019

అసెంబ్లీ సాక్షిగా జగన్ తొలి ఫిరాయింపు టార్గెట్..! ప్రతిపక్షాన్ని చీల్చుకెళ్లిన షరతుల బుల్లెట్..!!

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో ఓడలు బండ్లవుతాయి... బండ్లు ఓడలవుతాయి అంటారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అదే జరిగింది. ఓడలాంటి చంద్రబాబు... బండిగా మారారు. బండిలాంటి జగన్... ఓడగా మారారు. ఇప్పుడు విపక్షంలో కూర్చున్న టీడీపీలోని కొందరు శాసనసభ్యులు.. వైసీపీ చూపు చూస్తున్నారట. అధికార పార్టీలోకి వెళితే... ఏదో ఒక పదవి దక్కకపోతుందా... అని, ఆశగా ఎదురుచూస్తున్నారట. ఐతే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/31uqApQ

Related Posts:

0 comments:

Post a Comment