అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో ఓడలు బండ్లవుతాయి... బండ్లు ఓడలవుతాయి అంటారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అదే జరిగింది. ఓడలాంటి చంద్రబాబు... బండిగా మారారు. బండిలాంటి జగన్... ఓడగా మారారు. ఇప్పుడు విపక్షంలో కూర్చున్న టీడీపీలోని కొందరు శాసనసభ్యులు.. వైసీపీ చూపు చూస్తున్నారట. అధికార పార్టీలోకి వెళితే... ఏదో ఒక పదవి దక్కకపోతుందా... అని, ఆశగా ఎదురుచూస్తున్నారట. ఐతే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31uqApQ
అసెంబ్లీ సాక్షిగా జగన్ తొలి ఫిరాయింపు టార్గెట్..! ప్రతిపక్షాన్ని చీల్చుకెళ్లిన షరతుల బుల్లెట్..!!
Related Posts:
థాంక్యూ జార్ఖండ్.. ఫలితాలపై కాబోయే సీఎం రియాక్షన్.. ఓటమి అంగీకరించిన బీజేపీఉత్కంఠభరింతంగా సాగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చివరికి జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ హీరోగా నిలిచారు. మంగళవారం వెల్లడైన ఫ… Read More
టెన్షన్ ఉంటే.. అభివృద్ధిపై అటెన్షన్ ఉండదు: వెంకయ్య నాయుడున్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతోనే జమ్మూకాశ్మీర్కు విముక్తి లభించిందని, … Read More
రాబోయే ఐదేళ్లలో వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం.. : అమిత్ షారాబోయే ఐదేళ్లలో దేశంలో ఉగ్రవాదాన్ని,వామపక్ష తీవ్ర వాదాన్ని, ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాట్లను పూర్తిగా అణచివేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. … Read More
vision 2020: కొత్త ఆవిష్కరణలు, 18 గంటలు పని, అబ్దుల్ కలామ్కు సలామ్: శిష్యుడు పొన్రాజ్ఏపీజే అబ్దుల్ కలాం.. మాజీ భారత రాష్ట్రపతి, ప్రజల అధ్యక్షుడు అనే పేరు కూడా గడించారు. శాస్త్రవేత్త అయిన కలాం.. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తు… Read More
జగన్ కు సీఎం రమేష్ ఆత్మీయ స్వాగతం: శాలువ కప్పి.. మనసులో మాట బయట పెట్టి..!కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ అంటే ఒంటికాలిపై లేచే నాయకుడిగా ముద్ర పడిన ఒకప్పటి త… Read More
0 comments:
Post a Comment