ఏపీజే అబ్దుల్ కలాం.. మాజీ భారత రాష్ట్రపతి, ప్రజల అధ్యక్షుడు అనే పేరు కూడా గడించారు. శాస్త్రవేత్త అయిన కలాం.. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తుండేవారు. తనను తాను ఆవిష్కరించుకోవడంతపోటు.. యువతకు ఉపదేశాలు ఇచ్చేవారు. కలలు కను కానీ వాటిని సాకారం చేసుకో అనే కలాం నినాదం యువతను కదిలించింది. అబ్దుల్ కలాం విజన్ 2020: విద్యా రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామా?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EIraWW
vision 2020: కొత్త ఆవిష్కరణలు, 18 గంటలు పని, అబ్దుల్ కలామ్కు సలామ్: శిష్యుడు పొన్రాజ్
Related Posts:
ముఖ్యమంత్రికి చెర్నకోల దెబ్బలు: బాధను ఓర్చుకుంటూ: కొట్టిన వ్యక్తిని నమస్కరించి మరీ..రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా చెర్నకోలతో దెబ్బలు తిన్నారు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఆయనకు ఆరుసార్లు చెర్నకొలతో కొట్టారు. ఆ వ్యక్… Read More
కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్ చేసి..కరోనా మహమ్మారి మరో ఐకానిక్ లెజెండ్ ను బలితీసుకుంది. ప్రముఖ బెంగాలీ నడుటు, దాదాసాహెబ్ ఫాల్కీ అవార్డు గ్రహిత సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు. సినిమా షూటింగ్ సమయంల… Read More
సిడ్నీలో కోహ్లీసేనకు తప్పిన పెనుముప్పు: బస చేసిన హోటల్ సమీపంలో కుప్పకూలిన ఛార్టెడ్ ప్లైట్సిడ్నీ: భారత క్రికెట్ జట్టుకు పెను ముప్పు తప్పింది. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన టీమిండియా బస చేసిన హోటల్ సమీపంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది… Read More
పాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ ‘స్క్రిప్ట్’ -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝాబీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బొటాబొటి మెజార్టీ(125 స్థానాలు) సాధించిన ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. తనకంటే తక్కువ సీట్లొచ్చినా, జేడీయూ చీఫ్ … Read More
కరోనా విలయం: భారత్ కొత్త రికార్డు -కేంద్రం తాజా లెక్కలివి -వ్యాక్సిన్ కంటే ముందే హెర్డ్ ఇమ్యూనిటీఅంతూపొంతూ లేకుండా సాగిపోతున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.31లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.5కోట్లకు చేరువైంద… Read More
0 comments:
Post a Comment