కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ అంటే ఒంటికాలిపై లేచే నాయకుడిగా ముద్ర పడిన ఒకప్పటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EKQs6P
జగన్ కు సీఎం రమేష్ ఆత్మీయ స్వాగతం: శాలువ కప్పి.. మనసులో మాట బయట పెట్టి..!
Related Posts:
మళ్ళీ తగ్గుతున్న కరోనా కొత్త కేసులు, మరణాలు; 2.64 లక్షల యాక్టివ్ కేసులు; దేశంలో తాజా లెక్కలివే !!భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 20,799 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులు నిన్న నమోదైన కేసులు కం… Read More
రాజధానికి పాకిన అల్లర్లు: పోలీస్ జీపునకు నిప్పు: మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్లక్నో: ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలకు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు రాజధాని లక్నో వరకూ పాకాయి. కేంద్ర హోం శాఖ సహాయ … Read More
రెబల్ స్టార్: ప్రభుత్వ తీరును తప్పుపట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..స్వపక్షంలో ధిక్కార స్వరం వినిపించే నేతలు కొందరే.. ఏపీలో అయితే రఘురామ హాట్ టాపిక్ అవుతారు. ఇక తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. కేసీఆర్ను ఎదురించి మాట్… Read More
జగన్ ‘మా’ ఎన్నికలకు వస్తారా -కేటీఆర్ ఫ్రెండ్ అవుతారా : ఒళ్లు దగ్గర పెట్టుకో -ప్రకాశ్ రాజ్ సంచలనం..!!"మా" ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్ తన స్వరం పెంచారు. ఎన్నికల్లో తన ప్రత్యర్ధి విష్ణు తో పాటుగా ఆయనకు మద్దతిస్తున్న నరేశ్ పైన ఫైర్ అయ్య… Read More
వంగవీటి సంచలన కామెంట్స్- సొంత కులాన్ని తిట్టడం అడ్డమైనోళ్లకు ఫ్యాషన్-టార్గెట్ పేర్ని ?ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే క్రమంలో మంత్రి పేర్నినాని చేస… Read More
0 comments:
Post a Comment