అంతం కాదిది..ఆరంభం. వైసీపీ నేతలు చెబుతున్న డైలాగ్ ఇది. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజే నాటి టీడీపీ ప్రభుత్వ తీరు..చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ మూకుమ్మడి దాడి చేసింది. ముఖ్యమంత్రి జగన్తో సహా ఎమ్మెల్యేలంతా ఫిరాయింపుల విషయంలో చంద్రబాబును నిలదీసారు. ప్రశ్నించారు. ఫైర్ అయ్యారు. అయినా..చంద్రబాబు మాత్రం నిస్సహాయంగా ఉండిపోయారు. వైయస్ నాడు అలా చేసారనటం మినహా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCmQix
జగన్ తగ్గే ప్రసక్తే లేదు..బదులివ్వాల్సిందే: రెండో రోజే అర్దమైపోయింది: సీఎం టార్గెట్ టీడీపీ..!
Related Posts:
సాహస యాత్రలపై ఆసక్తి చూపుతున్న మహిళాలోకం .. వెల్లడించిన తాజా అధ్యయనంమహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. ఒక్క ఉద్యోగ వ్యాపారాలలో నే కాకుండా సాహస యాత్రలో కూడా మహిళలు మేము సైతం అంటున్నారు. సాహస యాత్రలపై మహిళ… Read More
సీడ్ ఆఫ్ బౌల్ గా తెలంగాణా .. ఆఫ్రికా దేశాలకు విత్తన ఎగుమతి'సీడ్ ఆఫ్ బౌల్ 'గా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర వాతావరణం, భూములు విత్తనోత్పత్తి అత్యంత అనుకూలంగా ఉన్న నేపథ్యంలో… Read More
డమ్మీ పిస్టోల్, నకిలీ పోలీస్.. దారి కాచి దోచారు.. చివరకు ఏమైందో తెలుసా?సూర్యాపేట : పోలీసులమని చెబుతూ బిల్డప్ ఇచ్చారు. డమ్మీ తుపాకులు చేతబట్టి అందినకాడికి దోచుకున్నారు. చివరకు నిజమైన పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కిస… Read More
సప్పుడు లేదు, కాలుష్యం లేదు.. ఇవాళ్టి నుంచే కొత్త ఎలక్ట్రిక్ బస్సులుహైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ప్రస్థానంలో మరో మైలురాయి. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ బస్సులు.. హైదరాబాద్ రోడ్లపై సందడి చేయనున్నాయి. శంషాబాద్ ఎ… Read More
మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?వరంగల్ : మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల పర్వానికి దారి తీస్తోందా? మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు.. సీన్ రివర్స్ కావడంతో ఏం చ… Read More
0 comments:
Post a Comment