ఢిల్లీ : లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్న నాయకులు... పనిలో పనిగా ప్రచారం కోసం టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు వాట్సప్లలో ఓటర్లకు రాజకీయ సందేశాలు పంపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYhqBQ
ఓటర్లే టార్గెట్గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలు
Related Posts:
అది అపార్ట్మెంటా? బారా?! మంచినీటి కుళాయిలు తిప్పితే మద్యం వరద, షాకైన జనంతిరువనంతపురం: ఓ అపార్ట్మెంట్లోని కుళాయిలు తిప్పితే మంచినీటికి మద్యం వస్తోంది. అన్ని ఫ్లాట్లలోనూ ఇలాగే జరగడంతో ఆ అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఖంగుత… Read More
నిన్న రష్మిక మందన్న..నేడు హీరో విజయ్: ఐటీ రెయిడ్స్: షూటింగ్ స్పాట్కు వెళ్లి మరీ..!చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే శాండల్ వుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మంద… Read More
అమరావతిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన.. దేశం నలుమూలలా వ్యాపించేలా.. కేంద్రంపైనా జనసేన పోరాటం?ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగేలా చూస్తామని, ఆ మేరకు కేంద్రాన్ని కూడా ఒప్పిస్తామంటూ ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రకటనల్ని ప్రజలు నమ్మొద్దంటూ … Read More
తల్లిని చంపేసి అండమాన్ లో లవర్ తో ఎంజాయ్ చేసిన లేడీ టెక్కీ, ఉద్యోగం పోయి జైల్లో అదోగతి!బెంగళూరు: తల్లిని దారుణంగా హత్య చేసి ప్రియుడితో కలిసి పరారైన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు (లేడీ టెక్కీ) అమృతను అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లేర్ లో బెం… Read More
కరోనావైరస్ ఎఫెక్ట్: రెండ్రోజులుగా పోర్టులో నౌక.. 3వేల మంది ప్రయాణికుల నిర్బంధంటోక్యో : జపాన్లో గత కొద్దిరోజులుగా ఓ పెద్ద క్రూయిజర్ లంగరు వేసి ఉంది. ఇందులో మొత్తం 3700 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరు ఈ క్రూయిజర్లోనే కాలం వెల్… Read More
0 comments:
Post a Comment