పూణే: మహారాష్ట్రలోని పూణేలో గొడ కుప్పకూలడంతో 17 మంది మృతి చెంది అనేక మందికి తీవ్రగాయాలైనాయి. శనివారం వేకువ జామున జరిగిన ఈ పమాదంలో మట్టిపెళ్లలకింద అనేక మంది చిక్కుకున్నారని అధికారులు అంటున్నారు. భాదితులను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బందితో పాట రెస్క్యూ టీం రంగంలోకి దిగారు. పూణేలోని కూంధ్వా ప్రాంతంలోని హౌసింగ్ సోసైటిలోని నివాస
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBgeWh
కుప్పకూలిన గొడ: నిద్రలోనే గాల్లో కలిసిపోయిన 17 మంది ప్రాణాలు, శిథిలాలు, భారీ వర్షాలు !
Related Posts:
అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం -నెలన్నరగా కరోనాతో పోరాటం - దెబ్బతిన్న ఊపిరితిత్తులులెజెండరీ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్రి ఛటర్జీ కరోనాతో కన్నుమూశారన్న విషాదం నుంచి తేరుకోకముందే.. అదే కొవిడ్ వ్యాధికి గురైన క… Read More
బీహార్ ప్రజల తీర్పు వారికి కనువిప్పు కావాలి: రవిశంకర్ ప్రసాద్న్యూఢిల్లీ: బీహార్ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యల… Read More
సీఎంగా బీజేపీ అభ్యర్ధి బాగుండేది -నితీశ్ కుమార్ సంచలనం -ఇంజనీర్ నుంచి సుశాసన్బాబుగా..ప్రత్యర్థుల అనుమానాలకు తెరదించుతూ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఆదివారం ఏకగ్రీవంగా తమ శాసనసభాపక్ష నేతగా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ను ఎన్నుకున్నారు. దీంతో నాలుగో… Read More
ఒకే దెబ్బకు రెండు పిట్టలు -పవన్ కల్యాణ్ వ్యూహరచన -17,18 తేదీల్లో జనసేన క్రియాశీలక సమావేశాలుకరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 8 నెలలపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ గ్యాప్ లో ట్విటర్ ప్రకట… Read More
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురుహైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనల్లో విధించిన కోత మ… Read More
0 comments:
Post a Comment