Saturday, June 1, 2019

అసంపూర్తిగా ఇంటర్‌ పునఃపరిశీలన ఫలితాలు..! ఆందోళనలో విద్యార్థులు..!!

హైదరాబాద్‌ : ఇంటర్ విద్యార్థుల మనో వేదన ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. రి-వెరిఫికేషన్, రీ-వాల్యూయేషన్ జరిపించి జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని చెప్పిన ఇంటర్ బోర్డ్ ఆ దిశగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదు. రీ వెరిఫికేషన్ తర్వాత ప్రకటించిన ఫలితాల్లో అనేక లోపాలు ఉన్నాయని విద్యార్థలతో పాటు వారి తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QzR4kK

Related Posts:

0 comments:

Post a Comment