హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల మనో వేదన ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. రి-వెరిఫికేషన్, రీ-వాల్యూయేషన్ జరిపించి జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని చెప్పిన ఇంటర్ బోర్డ్ ఆ దిశగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదు. రీ వెరిఫికేషన్ తర్వాత ప్రకటించిన ఫలితాల్లో అనేక లోపాలు ఉన్నాయని విద్యార్థలతో పాటు వారి తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QzR4kK
అసంపూర్తిగా ఇంటర్ పునఃపరిశీలన ఫలితాలు..! ఆందోళనలో విద్యార్థులు..!!
Related Posts:
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం- జస్టిస్ ఈశ్వరయ్యపై సుప్రీం మాజీ న్యాయమూర్తితో విచారణ..ఏపీ న్యాయవ్యవస్ధలో తీవ్ర కలకలం రేపుతున్న జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంపై ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. న్యాయవ్యవస్ధపై జస్టిస్ ఈశ్వరయ్య చేశారని చెబు… Read More
బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్పై లోడ్ టెస్టింగ్... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు....బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ సామర్థ్య పరీక్షలను అధికారులు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. నేటి (అగస్టు 13) నుంచి అగస్టు 15వ తేదీ సాయంత్రం వరకూ లోడ్ ట… Read More
ఏపీలో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు... మరో 82 మంది మృతి....ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,64,142కి… Read More
ఇళ్ళస్థలాల పంపిణీకి ఆ భూములు ఇవ్వొద్దు ..ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా న్యాయప… Read More
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా - హైకోర్టుకు లేఖ రాయనున్న రమేష్ ఆస్పత్రి...అమరావతి : ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ… Read More
0 comments:
Post a Comment