Saturday, June 1, 2019

మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆశల మీద నీళ్లు చల్లిన హై కమాండ్: చెప్పింది చెయ్యండి !

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఊహించని దానికంటే ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని ఆనందంతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఆశల మీద బీజేపీ హై కమాండ్ నీళ్లు చల్లించదని సమాచారం. అమిత్ షా ఆదేశాలతో బీఎస్ యడ్యూరప్ప ఆశపడుతున్న సీఎం పదవి ఇప్పుడే దక్కేటట్లు కనిపించండం లేదు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HPLiZB

Related Posts:

0 comments:

Post a Comment