ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,64,142కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో మరో 82 మంది మృతి చెందారు. ఇందులో తూర్పుగోదావరిలో 10 మంది, గుంటూరులో 10, అనంతపురంలో 8 మంది, కడపలో 7, చిత్తూరులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fQ4zrL
Thursday, August 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment