ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహిళపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన కీచక ఎస్ఐ రామాంజనేయులుపై చర్యలకు ఉపక్రమించింది పోలీస్ శాఖ. లాడ్జిలో ఏకాంతంగా గడపాలి అనుకున్న లవర్స్ జంటను బెదిరించి వారి నుండి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, సదరు మహిళ పై అఘాయిత్యానికి పాల్పడిన ఎస్ఐ ను సస్పెండ్ చేశారు ఐజి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AVtsTY
అమరావతి లాడ్జీ ఘటన .. కీచక ఎస్సై సస్పెండ్ .. ఎవరైనా సహించం : ఎస్పీ విజయారావు
Related Posts:
నో ఎఫెక్ట్ : ఢిల్లీ-లాహోర్ల మధ్య యథాతథంగా నడుస్తున్న బస్సు సర్వీసులుఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి సరిహద్దుల్లో నివసిస్తున్న సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరిహద… Read More
బీహార్ తరహాలో వైసిపీ కుల రాజకీయం : రైల్వే జోన్ ఓ కుట్ర : చంద్రబాబు ఫైర్..!కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించిన విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు వ్యాఖ్యలు చేశా రు. కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ మసిపూసిన మారేడ… Read More
యడ్యూరప్ప వ్యాఖ్యల దుమారం .. దేశ వ్యాప్తంగా బీజేపీ పై విమర్శల వర్షంపాకిస్థాన్లో ఉగ్రవాదులు శిబిరాలపై భారతదేశం వేసిన ముందడుగు కారణంగా భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని కర్ణాటక బిజెపి చీఫ్… Read More
జైషే క్యాంపుపై దాడిని సమర్థించిన అమెరికా..సరిహద్దుల్లో పరిస్థితి చక్కదిద్దాలను ఇరుదేశాలకు స్పష్టీకరణన్యూఢిల్లీ : ఉగ్ర మూకలు నక్కిన క్యాంప్ పై దాడి చేసిన భారత్ కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కెనడా, చైనా దేశాలు సపోర్ట్ చేయగా .. తాజాగా… Read More
సంఝౌతా ఎక్స్ ప్రెస్ రద్దు: ఇంకా తెరచుకోని విమానాశ్రయాలు, బ్లాక్ అవుట్ లో పాక్ఇస్లామాబాద్: సరిహద్దుల్లో రెండు రోజులుగా నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్ లను … Read More
0 comments:
Post a Comment