Wednesday, June 10, 2020

అమరావతి లాడ్జీ ఘటన .. కీచక ఎస్సై సస్పెండ్ .. ఎవరైనా సహించం : ఎస్పీ విజయారావు

ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహిళపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన కీచక ఎస్ఐ రామాంజనేయులుపై చర్యలకు ఉపక్రమించింది పోలీస్ శాఖ. లాడ్జిలో ఏకాంతంగా గడపాలి అనుకున్న లవర్స్ జంటను బెదిరించి వారి నుండి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, సదరు మహిళ పై అఘాయిత్యానికి పాల్పడిన ఎస్ఐ ను సస్పెండ్ చేశారు ఐజి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AVtsTY

Related Posts:

0 comments:

Post a Comment