Wednesday, June 10, 2020

25 చోట్ల పనిచేయలేదు, జాబ్‌కు మాత్రం ఆప్లై చేశా, కొత్త మలుపు తిరిగిన యూపీ రూ.కోటి స్కాం కథ..

ఒక మహిళ.. 25 కొలువులు, 13 నెలల నుంచి రూ.కోటి ప్రభుత్వ నగదు విత్ డ్రా... కానీ తెరపైకి అనామిక శుక్లా వచ్చారు. ఇప్పటివరకు ఆమెను 25 ఉద్యోగాలు చేసి.. నగదు తీసుకున్నారని అనుకోవడంతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. తాను ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ ఒక్క ఉద్యోగంలో కూడా చేరలేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BKXhHc

0 comments:

Post a Comment