Wednesday, June 10, 2020

అలా చేస్తే కరోనానే గెలుస్తుంది: లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆదేశాలపై అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కరోనావైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను తొక్కిపెట్టేస్తున్న ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ఆదేశాలను తాము పాటిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇది రాజకీయాలు చేసేందుకు, విభేదాలకు సమయం కాదని ఆయన అన్నారు. కరోనా సంక్షోభం: ఎన్95 మాస్కుల ధరలను 250శాతం పెంచేశారు!, పట్టని ప్రభుత్వాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dRMRUj

Related Posts:

0 comments:

Post a Comment