కరోనా మహమ్మారి విషయంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పైపైకి పోతున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6051 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష మార్కును దాటి, 1,02,349కు చేరింది. ఇటు మరణాల సంఖ్య కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D9NqM0
ఏపీలో కరోనా విలయం: లక్ష దాటింది - ఒకేరోజు 49 మంది బలి - కొత్తగా 6 వేల కేసులు - తూర్పులో టెర్రర్..
Related Posts:
ఇరోమ్ షర్మిలా కవల పిల్లలను చూడాలని ఉందా..?మణిపూర్ లో సాయుధ బలగాల పత్రేక చట్టం కోసం ఏకంగా 16 సంవత్సరాల పాటు నిరాహరదీక్ష చేసిన ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిలకు రెండు రోజుల క్రితం కవలలు జన్మించిన విషయం త… Read More
ఒక్కొక్కడు అయిదు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..లేదంటే జైలుకే! అలా అనలేదంటోన్న ఆ దేశాధ్యక్షుడుఆఫ్రికా ఖండంలో ఓ చిన్న దేశం స్వాజిలాండ్. ఆ దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం- ఆ దేశ అధ్యక్షుడు మెస్వాతి-3 జారీ చేస… Read More
అమెరికా చట్టసభల్లో కొత్త బిల్లు: ఇక్కడ చదివి మాదేశానికే పని చేయాలనుకుంటేనే వీసా మంజూరుఅమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఆ ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతోంది. తాజాగా చైనా మిలటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుబంధంగా నడిచే ఇం… Read More
ఏంది శీనన్నా.. అప్పుడు పొగిడి, ఇప్పుడు తిట్టి.. అందుకేనా కాంగ్రెస్కు గుడ్బై..!హైదరాబాద్ : రాజకీయమంటేనే ఉల్టా పల్టా వ్యవహారం. ఇవాళ ఈ గూటిలో ఉండే నేతలు.. రేపటికల్లా ఏ గూటికి వెళతారో తెలియదు. పార్టీలో ఉన్న సమయంలో వీరవిధేయులుగా ఉంట… Read More
బీజేపీ కార్యకర్త ప్రియాంక శర్మ విడుదల ఆలస్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రిం కోర్టుగత వారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫోటోను నటి ప్రియాంక ఒరిజినల్ ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్లో పోస్ట్ చేసి అరెస్ట్ అయినా బీజేపీ యువమోర్చ నాయకురాలు… Read More
0 comments:
Post a Comment