Monday, July 27, 2020

ఏపీలో కరోనా విలయం: లక్ష దాటింది - ఒకేరోజు 49 మంది బలి - కొత్తగా 6 వేల కేసులు - తూర్పులో టెర్రర్..

కరోనా మహమ్మారి విషయంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పైపైకి పోతున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6051 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష మార్కును దాటి, 1,02,349కు చేరింది. ఇటు మరణాల సంఖ్య కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D9NqM0

Related Posts:

0 comments:

Post a Comment