కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం వల్లే ఇవాళ ఇండియాలో కొవిడ్-19 మరణాల రేటుగానీ, రికవరీ రేటుగానీ గణనీయంగా ఉందని చెప్పారు. పరిస్థితి మెరుగ్గా ఉన్నంత మాత్రాన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jUbeo2
కరోనాపై ప్రధాని మోదీ కీలక సందేశం - ప్రతి భారతీయుణ్ని కాపాడటమే మిషన్ - 3హైటెక్ ల్యాబ్స్..
Related Posts:
భారత్ - చైనా యుద్ధంపై ఫుల్ క్లారిటీ.. చర్చలపై తొలి అధికారిక ప్రకటన.. జరగబోయేది ఇదేనంటూ..అటువైపు యుద్ధ విమానాల చక్కర్లు.. ఇటువైపు శతఘ్నుల కదలికలు.. రెండువైపులా భారీ ఎత్తున సైనిక బలగాల మోహరింపు.. కరోనా తర్వాత ప్రపంచ రాజకీయాలు మారిపోవడం.. ఇం… Read More
జస్ట్ 20 మినిట్స్: ఐఐటీ-హెచ్ ఘనత: కరోనా వైరస్ ఉందో? లేదో నిర్ధారణ: సూపర్ టెస్ట్కిట్స్హైదరాబాద్: ఐఐటీ-హైదరాబాద్ మరో ఘనతను సాధించింది. ప్రాణాంతక కరోనా వైరస్ను కనుగొనడానికి ప్రత్యేకంగా సూపర్ టెస్ట్కిట్లను అభివృద్ధి చేసింది. ఈ టెస్టింగ్ … Read More
డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్.. ఆస్పత్రి నుంచి అజ్ఞాతంలోకి.. కూపీ లాగుతోన్న సీబీఐ..దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డాక్టర్ సుధాకర్ రావు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియనిస్టుగా పనిచేసిన ఆయన.. కరోనా… Read More
చివరి అంకానికి నిమ్మగడ్డ వ్యవహారం: మరో మూడు రోజుల్లో: సుప్రీంలో: చీఫ్ జస్టిస్ సారథ్యంలో!అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరోసారి చర్చల్లోకి రాబోతోంది. వార్తల్లోకి ఎక్కబోతోంది. నిమ్మగడ్డ రమేష్కుమార్ను… Read More
మందుబాబులకు కిక్కు ఎక్కించే న్యూస్: 70 శాతం స్పెషల్ ఫీజు తొలగింపు: ఎప్పటి నుంచి అంటే..?న్యూఢిల్లీ: మందుబాబులకు ఇది నిజంగా శుభవార్తే. మద్యాన్ని కొనలేకపోతోన్న లిక్కర్ ప్రియులకు మాంఛి కిక్కు ఎక్కించే వార్త ఇది. ఇందులో డౌట్స్ అనవసరం. మద్యం అ… Read More
0 comments:
Post a Comment