తెలంగాణలో ఇటివల తెలంగాణ రాష్ట్ర్రంలో మిస్సింగ్ కేసులు అందోళన కల్గిస్తున్న విషయం తెలిసిందే..కేవలం పదిరోజుల్లో 500లకు పైగా వ్యక్తుల మిస్సింగ్ కేసులు రాష్ట్ర్రవ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. మిస్ అయిన వారి ఫోటోలతోపాటు, నేరాగాళ్లు, అనుమానితుల ఫోటోలను కనుగునేందుకు కొత్త సాఫ్ట్వేర్ను తీసుకు వచ్చారు. దీంతో వెంటనే నేరస్థులను , లేదంటే అనుమానిత వ్యక్తులను గుర్తించే అవకాశం కల్గనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ibqege
తప్పిపోయిన వారి కోసం కొత్త సాఫ్ట్వేర్... హైదరాబాద్ పోలీసుల ప్రయోగం
Related Posts:
ఫారెస్ట్ సిబ్బంది వస్తే కొట్టండి.. మరో ప్రజాప్రతినిధి నిర్వాకం.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు షాక్..కొత్తగూడెం : కాగజ్ నగర్ సార్సలా ఘటన మరువకముందే.. కొత్తగూడెంలో మరో వివాదం వెలుగు చూసింది. అక్కడ ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోతే.. ఇక్కడ మాత్రం సాక్షాత్తు … Read More
రాజకీయ రంగు పులుముకుంటోన్న టీమిండియా జెర్సీ...బీజేపీకి కౌంటర్ ఇచ్చిన ముఫ్తీజమ్ము కశ్మీర్ : క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా ధరించిన ఆరెంజ్ జెర్సీ ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటోంది. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహ… Read More
రైతు ఏడ్చిన రాష్ట్రం, ఎద్దు ఏడ్చిన పొలం అక్కరకు రాదు..! రైతు బకాయిలు చెల్లించాలన్న పవన్..!అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత ప్రవన్ కళ్యాణ్ రైతు కష్టాల పై స్పందించారు. రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించి విత్తనాలు అందజేయాలని పవన్కల్యాణ్ కోరారు… Read More
చివరి ప్రయత్నం.... సీఎంలు దిగివచ్చిన వేళకాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధి రాజీనామపై వెనక్కి తగ్గక పోవడంతో చివరి సారిగా కాంగ్రెస్ పార్టీ సీఎంలు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు... ఈనేపథ్యంలోనే … Read More
లండన్ గల్లీలో కారులో షికారు : 119 ఏళ్ల నాటి వింటేజ్ నడిపిన మాస్టర్ బ్లాస్టర్ (వీడియో)లండన్ : కార్లు, బైకులంటే యువతకు మోజు. కానీ సెలబ్రిటీలకు మోజు కూడా క్రేజీగా మారుతుంది. జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోని .. షెడ్డులో లేని బైకు లేదంటే… Read More
0 comments:
Post a Comment