రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ఇంకా విజృంభించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే మన దేశంలో మొత్తం కేసులు 15లక్షలకు చేరువైంది. అయినాసరే, మరిన్ని సడలింపులు కల్పిస్తూ, కేంద్ర సర్కారు అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు రూపొందిస్తున్న సమయంలో.. చిన్నరాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్ గఢ్ మాత్రం భిన్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పెద్ద నగరాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZoPvV
కరోనా లాక్ డౌన్: ఆగస్టు 6 వరకు పొడగింపు - వైరస్ విజృంభణతో ఛత్తీస్ సర్కారు నిర్ణయం
Related Posts:
పైలట్టా ..కో పైలట్టా : సొంతంగా ఎదిగే సీన్ ఉందా.. చరిత్ర ఏం చెబుతోంది..?జైపూర్: రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ ఫైట్ పీక్ స్టేజెస్కు చేరుకుంటోంది. గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తనకు మ… Read More
సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు మళ్లీ స్టే: ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్పై వాడీవేడీగా వాదనలుతెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ (గురువారం) కూడా ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిజిటర్ జనరల్, పిటిషనర్ తరఫున వాదన… Read More
BJP master plan: ఎంజీఆర్, సూపర్ స్టార్, వీరప్పన్, ఇళయరాజా ఫ్యామిలీకి కీలక పదవులు, అబ్బా!చెన్నై/ న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కర్ణాటక… Read More
కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చరు: కేసీఆర్ సర్కార్పై బండి సంజయ్ ధ్వజంతెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలోనూ ప్రజలకు కనిపించలేదన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్… Read More
ఏపీలో కరోనా: ఒక్కరోజే 40 మంది బలి.. భారీగా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో డేంజర్ బెల్స్ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఆరోగ్య శాఖ… Read More
0 comments:
Post a Comment