Monday, July 27, 2020

కరోనా లాక్ డౌన్: ఆగస్టు 6 వరకు పొడగింపు - వైరస్ విజృంభణతో ఛత్తీస్ సర్కారు నిర్ణయం

రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ఇంకా విజృంభించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే మన దేశంలో మొత్తం కేసులు 15లక్షలకు చేరువైంది. అయినాసరే, మరిన్ని సడలింపులు కల్పిస్తూ, కేంద్ర సర్కారు అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు రూపొందిస్తున్న సమయంలో.. చిన్నరాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్ గఢ్ మాత్రం భిన్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పెద్ద నగరాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZoPvV

Related Posts:

0 comments:

Post a Comment