Sunday, March 17, 2019

మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి..! న‌ర‌మేధం పై న్యూజీలాండ్ వాసుల‌ వేడుకోలు..!!

క్రైష్టు చ‌ర్చ్/ హైద‌రాబాద్ : అత్యంత శాంతియుతమైన దేశాల్లో రెండో స్థానంలో ఉండి, ప్రశాంతతకు మారు పేరైన దీవుల సముదాయం న్యూజిలాండ్‌లోని రెండు మసీదుల్లోకి దుండగులు చొరబడి ప్రార్థనల్లో ఉన్న వారిపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోలను ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేస్తూ భీతిగొల్పేలా ప్రవర్తించారు. ఈ దుర్ఘటనలో 49 మంది మృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HEmynh

Related Posts:

0 comments:

Post a Comment