హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరో సారి మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఏకపక్షంగా చంద్రశేఖర్ రావు పరిపాలన కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్ సొంత పార్టీ నాయకులను హీనంగా చూస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HEmC6v
కేసీఆర్ ది ఒంటెద్దు పోకడ..! లోక్ సభ ఫలితాలతో మబ్బులు విడిపోతాయన్న రేవంత్..!!
Related Posts:
ఏపీలో కరోనా ఎఫెక్ట్ : దర్శనానికి గుళ్లకు రావొద్దంటున్న అధికారులు...ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడక్కడా అనుమానిత కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది. అదే… Read More
బిగ్ షాకింగ్ : ఇద్దరు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులకు కరోనా పాజిటివ్..కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. కేసుల సంఖ్యతో పోల్చితే మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా దారితీయ… Read More
భారత్ను గట్టిగా దెబ్బ కొడుతోన్న కరోనా.. షట్ డౌన్ తప్పదా.. మహారాష్ట్ర సీఎం వార్నింగ్భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నియంత్రణ దిశగా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అధిక జనాభా ఉన్న దేశం కావడంతో వైరస్ తాకిడిని తట్టు… Read More
కరోనా: కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు, వేడుకోలున్యూఢిల్లీ/కౌలాలంపూర్: కరోనావైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నాల… Read More
తెలంగాణా రైతుల రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసిన సర్కార్తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా గుడ్ న్యూస్ చెప్పారు. రుణ మాఫీని మార్చి నెలలోనే చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పిన మాట… Read More
0 comments:
Post a Comment