వైసిపిలో వలసల జోరు కొనసాగుతోంది. టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి..వైసిపి నుండి గత ఎన్నిక ల్లో కర్నూలు ఎంపిగా గెలిచి టిడిపి లోకి వెళ్లిన బుట్టా రేణుక తిరిగి వైసిపి లో చేరారు. తాను వైసిపి నుండి టిడిపి లోకి వెళ్లి తప్పు చేసానని..అందుకు శిక్ష అనుభవించానని రేణుక చెప్పుకొచ్చారు. కొణతాల రామకృష్ణ జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HoQ55p
తప్పు చేసాను..శిక్ష అనుభవించాను : వైసిపి లోకి బుట్టా రేణుక..మాగుంట : జగన్ తో కొణతాల భేటీ..!
Related Posts:
మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్ నమోదు, ఆపరేషన్ కమల, భారీ మొత్తం!బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ప్రీతమ్ గౌడ, యడ్యూరప్పకు మీడియా సలహాదారు అయిన ఎ… Read More
షాకింగ్ రిజల్ట్స్... ఆ యూనివర్సిటీలో 105 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్రాష్ట్రంలో వైద్య విద్య కోర్సులను నిర్వహించే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వర్సిటీ ప్రారంభి… Read More
జయరామ్ మర్డర్ కేసులో రియల్టర్ల పాత్ర? రాకేశ్ రెడ్డికి సహకరించిన రౌడీ షీటర్ ఎవరు?హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఊహించని మలుపులు తిరుగుతోంది. రాకేశ్ రెడ్డి ప్రధాన నిందితుడిగా కొ… Read More
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ... ఆ గిరిజన ఎమ్మెల్యే 36 గంటల నిరవధిక దీక్షమహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ 36 గంటల నిరవధిక దీక్షకు దిగారు. … Read More
డబ్బులు చెల్లిస్తా మహాప్రభో అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు: ప్రధానికి మాల్యా సూటి ప్రశ్నతను బ్యాంకులకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ బ్యాంకులను డబ్బులు స్వీకరించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆదేశించడంలేదని రివర్స్… Read More
0 comments:
Post a Comment