కోల్ కతా : మండుటెండల్లో సార్వత్రిక ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీ డేంజర్ బెల్స్ మోగించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మారథం పడుతోన్నారని .. కాంగ్రెస్, టీఎంసీ మరింత బలహీనపడుతాయని జోస్యం చెప్పారు. ఆయన ఇవాళ బెంగాల్ లోని హుగ్లీలో ప్రచారం నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wg3fVR
బాంబ్ పేల్చిన మోదీ : 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, దీదీకి షాకిచ్చిన మోదీ
Related Posts:
ఆర్బీఐ జాబితాతో బట్టబయలు.. అందుకే బీజేపీ ఆ విషయం దాచిందన్న రాహుల్ గాంధీ..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి 50 మందితో కూడిన జాబితాను విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించా… Read More
కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష ..టెస్ట్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఏపీఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ ర… Read More
Coronavirus: కరోనా విరుగుడుకు మందు కనిపెట్టాం, బెంగళూరు వైద్యులు, కేంద్రం ఓకే అంటే ?బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి విరుగుడుకు ప్రపంచ వ్యాప్తంగా ఔషదం కనిపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్… Read More
కరోనా తెలంగాణ నుంచి సూపర్ తెలంగాణ వరకు..! గణనీయంగా తగ్గిన కేసులు..!నేడు ఆరు మాత్రమే..!హైదరాబాద్ : ఒక్క అడుగు.. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభ… Read More
3 లక్షల జన్ధన్ ఖాతాల నుంచి నగదు వెనక్కి: ఎందుకో తెలుసా?హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ) జన్ధన్ ఖాతాల విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకుంది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల జన్ధన్ ఖాతాలకు పీఎంజీకేవై కి… Read More
0 comments:
Post a Comment