పోటీలో ఉన్న అభ్యర్దులకు ఈనెల 23న ఫలితాలకు ఎక్కువ సేపు నిరీక్షించాల్సిందే. ఈ సారి ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేసారు. ర్యాండమ్గా ఒక్కో నియోజకవర్గంలో పది పోలింగ్ బూత్ల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆ తరువాతనే ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఆ రెండు సరిపోయినాకే..సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DDlzks
అవి సరిపోతేనే ఫలితాల వెల్లడి: ఐదారు గంటల సమయం అవసరం : సీఈవో ద్వివేదీ..!
Related Posts:
నిన్న ఎర్రబెల్లి.. నేడు కొప్పుల.. యువరాజే తదుపరి సీఎం..? స్వరం కలుపుతోన్న మంత్రులు..తెలంగాణ రాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..? కేసీఆర్ రాజకీయ వారసత్వం ఎవరూ పునికిపుచ్చుకోబోతున్నారు. రేసు లేదు, పేర్లు కూడా లేవు. కానీ తదుపరి సీఎం కేటీఆర్ అని మ… Read More
నవీ ముంబై తరహాలో..నవ బెంగళూరు: రామనగరను తీర్చిదిద్దే దిశగా: రాజుకున్న రాజకీయ వేడి..!బెంగళూరు: రామనగర. బెంగళూరుతో పరిచయం ఉన్న వారికి చిరపరిచితమైన పేరు ఇది. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో జిల్లా. రాజకీయ దురంధరులను అందించిన ప్రాంతంగా గు… Read More
సీఎం కేసీఆర్ హత్యకు కుట్ర.. కొడుకు కేటీఆరే చంపుతాడు.. రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలుముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివ… Read More
ఏడాది కాలంగా యువతిపై అత్యాచారం..మత మార్పిడి: పోలీస్ కమిషనర్ కు బీజేపీ మహిళా ఎంపీ ఫిర్యాదు.. !బెంగళూరు: ఓ యువతిపై దారుణంగా ఆకృత్యానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఆమెను నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్నో, మొన్ననో చోటు చేసుకున్న ఘటన … Read More
పాకిస్తాన్ లో సిక్కు యువకుడి దారుణహత్య: పబ్లిక్ గా కాల్పులు: వచ్చే నెలలో వివాహం.. !ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో మరో ఘాతుకం చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల ప్రఖ్యాత గురునానక్ జన్మస్థలం నన్కనాలోని గురుద్వారాపై అల్… Read More
0 comments:
Post a Comment