Tuesday, April 30, 2019

అవి స‌రిపోతేనే ఫ‌లితాల వెల్ల‌డి: ఐదారు గంట‌ల స‌మ‌యం అవ‌స‌రం : సీఈవో ద్వివేదీ..!

పోటీలో ఉన్న అభ్య‌ర్దుల‌కు ఈనెల 23న ఫ‌లితాల‌కు ఎక్కువ సేపు నిరీక్షించాల్సిందే. ఈ సారి ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆల‌స్యం అవుతాయ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి స్ప‌ష్టం చేసారు. ర్యాండ‌మ్‌గా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ది పోలింగ్ బూత్‌ల్లో వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాల‌ని ఆ త‌రువాత‌నే ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ రెండు స‌రిపోయినాకే..సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DDlzks

Related Posts:

0 comments:

Post a Comment