ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి 1,090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై, గంటకు 20 నుంచి 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అది తీరాన్ని తాకితే విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సూపర్ సైక్లోన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V4N4OI
సూపర్ సైక్లోన్ గా ఫణి .. 195 కి.మీ. వేగంతో పెనుగాలులు .. ఫణి తుఫానుపై మోడీ ట్వీట్
Related Posts:
జనవరి 26 తర్వాతే ఏపీ అసెంబ్లీ..? హై పవర్ కమిటీ రిపోర్ట్పై క్యాబినెట్లో చర్చ, రేపు బీసీజీ రిపోర్ట్.అమరావతి రాజధాని మార్పు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కమిటీల నివేదికలు కూడా అందుతున్నాయి. జీఎన్ రావు … Read More
రాజధానిపై అసలు బీజేపీ స్టాండ్ ఏంటి..? సోము వీర్రాజు లేటెస్ట్ కామెంట్స్..ఏపీ రాజధాని విషయంలో ఆయా పార్టీల వైఖరి ఇప్పటికే స్పష్టమైపోయింది. అధికార వైసీపీ రాజధానిని తరలించాలనే యోచనలో ఉండగా.. టీడీపీ,జనసేనలు దాన్ని తీవ్రంగా వ్యతి… Read More
భళారే భువనేశ్వరి.. మీ గురించి చెప్పుకోవాల్సిందే.. అంబటి సంచలన వ్యాఖ్యలుఅమరావతిలో బినామీల పేరుతో అక్రమంగా కొన్న వేల ఎకరాల భూముల కోసమే నారా కుటుంబం రాజధాని విషయంలో డ్రామాలాడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోప… Read More
సీఏఏ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో 4 న మిలియన్ మార్చ్ .. అదే సమయంలో ఓవైసీ కూడా భారీ ర్యాలీపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. సీఏఏ , ఎన్నార్సీకి వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా వ్యతిరేకత తెలియజేసిన అసదుద్ద… Read More
ఇండోనేషియాలో భారీ వర్షాలు..24 మంది మృతిజకార్తా: ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జకార్తాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగి పడటంతో 24 మంది మృతి చెందగా చాలా… Read More
0 comments:
Post a Comment