కోల్కతా : కేంద్రమంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్ సుప్రియోపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలంటూ రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. పశ్చిమబెంగాల్ లోని అసన్సోల్ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బాబుల్ సుప్రియో.. సోమవారం జరిగిన పోలింగ్ సందర్భంగా హల్చల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బొనాబనీ ప్రాంతంలోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DBHCbm
Tuesday, April 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment