ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 280 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 25 జూన్ 2019. సంస్థ పేరు : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్మొత్తం పోస్టుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30xJZ8R
EPFOలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Related Posts:
సుప్రీంకోర్టును సంస్కరించాల్సిందే - స్వతంత్ర న్యాయవస్థకు 5 మార్గాలు - కాంగ్రెస్ నేత చిదంబరం సూచనలున్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఇటీవలి కాలంలో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. అత్యున్నత స్థాయిలో భారత రాజ్యాంగానికి కాపలాదారుగా ఉండే సర్వోన్నత న్యాయస్థానంలో… Read More
చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ - 29 మంది మృతి - రీఓపెనింగ్ తర్వాత భారీ ప్రమాదం!ఉత్తర చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలో రెస్టారెంట్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. గాయపడ్డ మరో 28 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. షాంగ్… Read More
Coronavirus: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్, మంత్రి శ్రీరాములు ఇంటికి!బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వీఐపీల జాబితా రోజురోజుకు చాంతాడంత పెరిగిపోతుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ సీఎంలు, ఎమ్మెల్య… Read More
బైక్ను తప్పించబోయి.. ట్రక్కును ఢీకొట్టి: నెల్లూరు జిల్లా వాసులు దుర్మరణం: నుజ్జునుజ్జుచిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థ… Read More
పాక్ కాల్పులు: ఆర్మీ జేసీవో మృతి - ఎల్వోసీ నౌషీరా సెక్టార్లో ఘటన - శ్రీనగర్లో 3 ముష్కరులు హతంకాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాయాది పాకిస్తాన్.. భారత సైనిక శిబిరాలపైకి విచ్చలవిడిగా కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు జిల్ల… Read More
0 comments:
Post a Comment