సూరత్ : నాథూరామ్ గాడ్సే జయంతి నిర్వహించి ఆరుగురు వ్యక్తులు చిక్కుల్లో పడ్డారు. మహాత్మా గాంధీని హత్యచేసిన వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంతో ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్లోని లింబాయత్ ప్రాంతంలో సూర్యముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం : ఎస్సైను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VyYJ3H
సూరత్లో గాడ్సే జయంతి వేడుకలు.. ఆరుగురి అరెస్ట్
Related Posts:
సర్కారు భోజనం మాకొద్దు, కమ్యూనిటీ కిచెన్లో వండుకొచ్చాం.. కేంద్రమంత్రులు కూడా రైతుల ఆహారాన్నే..వ్యవసాయ రంగంలో గొప్ప సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు 35వ రోజు కూడా కొనసాగాయి. సమస్య పరిష్కారం దిశగా రైతు… Read More
తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్లో గంటకు రూ.3వేలంటూపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అనుబంధ సంస్థలో ఉద్యోగం చేస్తూ.. ఆదర్శ పురుషుడిలా ప్రేమ వివాహం చేసుకున్న ఆ వ్యక్తి.. నాలుగు నెలలు తిరిగేలోపే… Read More
ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులుంటే, 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క … Read More
Year ender 2020 : ఈ ఏడాది తెలంగాణా రాష్ట్రంలో 6శాతం తగ్గిన నేరాలు ... వార్షిక నేరనివేదికను వెల్లడించిన డీజీపీ2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నేరాలు బాగా తగ్గాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. స్మార్ట్ పో… Read More
అజారుద్దీన్ కారు బోల్తా .. ఫ్యామిలీతో వెళ్తుండగా యాక్సిడెంట్... సేఫ్కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ కారుకు ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి రణ్తంబోర్ నుంచి వస్తోండగా బోల్తా పడింది. అయితే ప్రమాదం నుంచి అజార్, ఫ్… Read More
0 comments:
Post a Comment