కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాయాది పాకిస్తాన్.. భారత సైనిక శిబిరాలపైకి విచ్చలవిడిగా కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాక్ బలగాలు జరిపి కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఒకరు మృతి చెందారు. నౌషీరా సెక్టార్ లో ఆదివారం ఉదయం ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jsXEGX
Sunday, August 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment