కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాయాది పాకిస్తాన్.. భారత సైనిక శిబిరాలపైకి విచ్చలవిడిగా కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాక్ బలగాలు జరిపి కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఒకరు మృతి చెందారు. నౌషీరా సెక్టార్ లో ఆదివారం ఉదయం ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jsXEGX
పాక్ కాల్పులు: ఆర్మీ జేసీవో మృతి - ఎల్వోసీ నౌషీరా సెక్టార్లో ఘటన - శ్రీనగర్లో 3 ముష్కరులు హతం
Related Posts:
Nusrat Jahan: ఎంపీగా బిజీ బిజీ, కానీ ఏడాదికి రెండు సినిమాలు, న్యూ ఇయర్ డెసిషన్ఒకేసారి రెండు పనులు చేయడం అసాధ్యం.. అదీ భిన్న రంగాల్లో రెండు పనులు చేపట్టడం సాధ్యం కాదు. సాధారణంగా ఒక ఫీల్డ్ నుంచి వచ్చి మరో ఫీల్డ్లోకి మారే సమయంలో ఇ… Read More
నెహ్రూ-లియాకత్ ఒప్పందం అమలుచేస్తామన్న అమిత్ షా.. అసలేంటీ ఒప్పందం.. ఎందుకు పదేపదే చెబుతున్నారు?పౌరసత్వ సవరణ చట్టం(CAA)చట్టాన్ని ప్రతిపక్షాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో.. బీజేపీ సర్కార్ దాన్ని అంతగా సమర్థిస్తోంది. సీఏఏ అనేది ఒక వర్గం వారిని లక్ష్య… Read More
భారత ప్రధానివా? పాక్ ప్రతినిధివా? మోదీపై మమత ఫైర్పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక నిరసనలు మిగతా రాష్ట్రాల్లో చల్లబడినా.. వెస్ట్ బెంగాల్ లో మాత్రం ఉధృతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయ… Read More
కేంద్రం వర్సెస్ కేరళ: 11 మంది సీఎంలకు విజయన్ లేఖలు.. కేసీఆర్ను మరిచారు..పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై గట్టిపట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆన్ లైన్ ద్వారా సీఏఏ అమలు చేయాలని భావిస్తున్నవేళ.. కేరళ ప… Read More
ఎయిరిండియా స్కాం: చిదంబరంను ప్రశ్నించిన ఈడీన్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఏవియేషన్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శుక్రవారం విచ… Read More
0 comments:
Post a Comment