Sunday, August 30, 2020

పాక్‌ కాల్పులు: ఆర్మీ జేసీవో మృతి - ఎల్‌వోసీ నౌషీరా సెక్టార్లో ఘటన - శ్రీనగర్‌లో 3 ముష్కరులు హతం

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాయాది పాకిస్తాన్.. భారత సైనిక శిబిరాలపైకి విచ్చలవిడిగా కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్ బలగాలు జరిపి కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ (జేసీఓ) ఒకరు మృతి చెందారు. నౌషీరా సెక్టార్ లో ఆదివారం ఉదయం ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jsXEGX

Related Posts:

0 comments:

Post a Comment