కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దాయాది పాకిస్తాన్.. భారత సైనిక శిబిరాలపైకి విచ్చలవిడిగా కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాక్ బలగాలు జరిపి కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఒకరు మృతి చెందారు. నౌషీరా సెక్టార్ లో ఆదివారం ఉదయం ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jsXEGX
పాక్ కాల్పులు: ఆర్మీ జేసీవో మృతి - ఎల్వోసీ నౌషీరా సెక్టార్లో ఘటన - శ్రీనగర్లో 3 ముష్కరులు హతం
Related Posts:
రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభకు బంపర్ ఆఫర్: స్కిల్ డెవలప్ మెంట్ అథారిటీ బాధ్యతలు అప్పగింత.. !బెంగళూరు: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు బంపర్ ఆఫర్ లభించింది. ఆమెను నైపుణ్యాభివృద్ధి అథారిటీ ఛైర్ పర్సన్ గా నియమించింది కర్ణాటక ప్రభుత్వం… Read More
ఇప్పుడు కాకపోతే... పల్లెలు ఇంకెప్పుడు బాగుపడతాయి.: సీఎం కేసీఆర్పల్లె ప్రగతిలో అలసత్వం వహించిన వారిపై చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పల్లె ప్రగతి కార్యక్రమాల తీరును పరీశీలించేందుకు ఫ్లయింగ్… Read More
మీ బతుకుల్ని ఆగం చేసింది మోదీ, షానే.. దేశ యువతకు రాహుల్ గాంధీ సందేశంపౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నాయంటూ ఢిల్లీ రాంలీలా మైదాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న ట… Read More
పదో తరగతిలోనే ప్రేమ: అయిదు నెలల కిందట అదృశ్యం.. బావిలో మృతదేహంగా.. !బెంగళూరు: సుమారు అయిదు నెలల కిందట అదశ్యమైన ఓ విద్యార్థిని ఉదంతం విషాదంతమైంది. ఎప్పటికైనా తమ కుమార్తె కనిపిస్తుందంటూ ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆశలపై… Read More
ఏపీ రాజధాని అమరావతిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతికి వెళ్తుంటే ఎడారికి వెళ్… Read More
0 comments:
Post a Comment