ఢిల్లీ: యూపీ మాజీముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిపై నమోదైన అవినీతి కేసులు ఆమెను ఎన్నికల వేళ వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే తాను 2009లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె విగ్రహాల ఏర్పాటుకు, పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. దీనినై సుప్రీంకోర్టుకు ఓ లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు మాయావతి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UdiulB
Wednesday, April 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment