ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరికాదని విపక్ష నేతలు మండిపడ్డారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టిన కార్మికులను బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సకల జనుల సమర భేరీ సభలో నేతలు మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగరు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NlDHUa
TSRTC STRIKE:సమర భేరీ మోగించిన ఆర్టీసీ జేఏసీ, సీఎం కేసీఆర్పై రేవంత్ నిప్పులు,శెభాష్ అన్న మందకృష్ణ
Related Posts:
రంగుమారిన అన్నా క్యాంటిన్లు...టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటిన్ల రంగు మారుతోంది... టీడీపీ హాయంలో ఉన్న పసుపు రంగుతో పాటు ఓవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నా… Read More
దేశం కాని దేశంలో తెలంగాణ సంస్కృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలుటాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాల… Read More
ప్రియుడి మోజులో భర్తను మట్టుబెట్టిన భార్యహైదరాబాద్ : పెళ్లి అంటే అంటే విలువలేకుండా పోతోంది. దీనికి ప్రధాన కారణం వివాహనికి ముందే సంబంధాలు, మరికొన్ని సందర్భాల్లో పెళ్లైన వివాహేతర సంబంధాలు కొనసా… Read More
అమేరికాకు చుక్కలు చూపించిన ఇరాన్... 17 సీఐఏ ఎజెంట్ల అరెస్ట్...ఇప్పటికే అమేరికా,ఇరాన్ దేశాల మధ్య అంత్యర్యుద్దం కొనసాగుతుండగా దానికి మరింత నిప్పు రాజేసింది ఇరాన్, ఈనేపథ్యలోంలో అమేరికా గుఢాచార సంస్థ అయిన సీఐఏకు చెంద… Read More
కేసీఆర్ జగన్ను చూసి నేర్చుకో.. సీఎంపై జీవన్ రెడ్డి ఫైర్జగిత్యాల : సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇచ్చిన హామీల అమలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ సర్కార్ పనిచ… Read More
0 comments:
Post a Comment