ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరికాదని విపక్ష నేతలు మండిపడ్డారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టిన కార్మికులను బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సకల జనుల సమర భేరీ సభలో నేతలు మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగరు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NlDHUa
Wednesday, October 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment