Wednesday, October 30, 2019

మంత్రులపై సీఎం జగన్ ఫైర్: యాక్టివ్ కాకుంటే ఇక అంతే: అగ్రిగోల్డ్ చెల్లింపుల ముహూర్తం ఖరారు ...!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ సమావేశంలో మంత్రుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రులుగా ఉంటూ సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదంటూ ఫైర్ అయ్యారు. అనేక మంది మంత్రులను కలవటానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి వస్తుంటే..ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు. అదే విధంగా కొందరు మంత్రులు శాఖల పైన ఇంకా పూర్తి స్థాయిలో పట్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nsic3V

0 comments:

Post a Comment