లాహోర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభంలోనే రక్తమోడింది. ప్రాచీన మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vLzDo0
రక్తమోడిన రంజాన్: మసీదు సమీపంలో ఆత్మాహూతి దాడి
Related Posts:
తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రటరీగా ఐఏఎస్ శేషాద్రి నియామకంతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ వి. శేషాద్రి నియమితులయ్యారు. 1999 బ్యాచ్కు చెందిన శేషాద్రి ఐదున్నరేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ప… Read More
ఏపీలో కరోనా: 7లక్షలకు కేసులు, 5,828 మరణాలు - కొత్తగా 6,133 మందికి ఇన్ఫెక్షన్ -తూర్పులో టెన్షన్కొవిడ్ బాధిత రాష్ట్రాల జాబితాలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో భారీగా చేపడుతోన్నటెస్టులకు అనుగుణంగా కొత్త కేసులూ అదే స్థాయిలో వస్తున్నాయ… Read More
ఆరోగ్యంగానే ఉన్నా, ఆందోళన వద్దు: వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ ట్వీట్న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్… Read More
శత్రువుకు కూడా రాకూడని కష్టాలు.!విషాదాల మీద విషాదాలు.!2020అంటేనే చీదరించుకుంటున్న జనం.!హైదరాబాద్ : 2020 కొత్త దశాబ్దం ఒక్క భారత దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని చీల్చి చంఢాడుతోంది. నూతన దశాబ్దం కావడంతో కొత్త టార్గెట్ లతో, కొత్త కొత్త ఆ… Read More
కరోనాకు వ్యాక్సిన్ విడుదల చేయడంలో అడ్డంకులు..వివరించిన నిపుణులుకరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారు చేసేంందుకు పోటీపడుతున్నాయి. అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్ తయారు చేసి ఎప్పుడెప్పుడు ప్రప… Read More
0 comments:
Post a Comment