ఇజ్రాయిల్: భారత్తో పాటు ఇజ్రాయిల్లో కూడా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్లో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లికుడ్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బరిలో నిలవగా ఇక ఇజ్రాయిల్ రెసీలియెన్స్ పార్టీ నుంచి బెన్నీ గంట్జ్ బరిలో నిలిచారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSvA4G
ఇజ్రాయిల్ ఎన్నికలు: నెతన్యాహు మళ్లీ ప్రధాని అవుతారా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?
Related Posts:
అసెంబ్లీలో భట్టిపై భగ్గుమన్న ఈటెల.. కుదిపేసిన పౌల్ట్రీ రగడ..తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్దం జరిగింది. పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం సప్లై చేసే మక్కలకు సంబంధిం… Read More
కవితకు బర్త్ డే గిఫ్ట్ లేనట్టేనా ? కవిత పొలిటికల్ రీ ఎంట్రీ పై డైలమా !!తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు రేపు .. బిడ్డకు బర్త్ డే గిఫ్ట్ గా రాజ్య సభ సీటు ఇస్తారని కవిత అభిమానులు భావించినా సీఎం … Read More
అలిగిన బాబాయ్- ఆ రెండు జిల్లాలను పట్టించుకోని వైవీ.. రంగంలోకి జగన్...ఏపీలో రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధిత్వాల ఖరారు వైసీపీలో చిచ్చురేపింది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సీఎం జగన్ బాబాయ్, టీటీడీ ఛైర్మన్ … Read More
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు: కర్నూలులో మరో కరోనా కేసుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్(కొవిడ్-19) అనుమానిత కేసు నమోదైంది. ఇప్పటికే నెల్లూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదవగా.. తాజాగా కర్నూలు … Read More
వరంగల్లో కరోనా పాజటిటివ్ కేసు? ఢిల్లీలో థియేటర్లు మూసివేత.. త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ?కరోనా మహమ్మారి ప్రభావం గంటగంటలకూ తీవ్రతరమవుతున్నది. ఏపీలోని నెల్లూరులో తొలి పాజిటివ్ కేసు బయటపడటంతో దేశవ్యాప్తంగా ఎఫెక్టెడ్ కేసుల సంఖ్య 74కు పెరిగింది… Read More
0 comments:
Post a Comment