ఇజ్రాయిల్: భారత్తో పాటు ఇజ్రాయిల్లో కూడా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్లో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లికుడ్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బరిలో నిలవగా ఇక ఇజ్రాయిల్ రెసీలియెన్స్ పార్టీ నుంచి బెన్నీ గంట్జ్ బరిలో నిలిచారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSvA4G
ఇజ్రాయిల్ ఎన్నికలు: నెతన్యాహు మళ్లీ ప్రధాని అవుతారా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?
Related Posts:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉండాలి: సల్మాన్ ఖుర్షిద్న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశా… Read More
ఇక విద్యా వాలంటీర్ల దిశగా: గ్రామాలకు మెరికెల్లాంటి నగర విద్యార్థులు: నెలలో ఐదు రోజులుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం.. మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ విద్యా వ… Read More
మరోసారి బోటు వెలికితీత ప్రయత్నాలు..తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం సన్నాహాలు చేస్తోంది.. ఇందుకోసం జిల్లా కల… Read More
ఆర్టీసీ సమ్మెపై టీఎన్జీవో స్పందన... సీఎంను కలిస్తే తప్పేంటీ..?ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై వస్తున్న ఆరోపణలపై టీఎన్జీవో నేతలు స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళుతు… Read More
చారిత్రక కింగ్కోఠి ప్యాలెస్ అమ్ముడుపోయింది: ఎంతకు? ఎవరికో తెలుసా?హైదరాబాద్: అలనాటి చరిత్ర వైభవానికి నిదర్శనంగా ఉన్నటువంటి, నిజాం వారసత్వ ఆస్తుల్లో ఒకటైన కింగ్ కోఠి ప్యాలెస్ను ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారు. సుమారు 7… Read More
0 comments:
Post a Comment