హైదరాబాద్ : తెలంగాణలో అన్ని చోట్లా గులాబీ పార్టీ దూసుకుపోతున్నా అత్యంత కీలకమైన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం వెనుకబడి ఉంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత వెనుకంజలో ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఎంతో కీలకమైన ఈ స్థానంలో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WjH7Nz
కవితకు పసుపు రైతుల దెబ్బ..! అనూహ్యంగా వెనకబడ్డ సీఎం తనయ..!!
Related Posts:
ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే.? భారీగా తగ్గిన యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 49,488 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 139 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేస… Read More
జగన్ పంతం - సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ -నిమ్మగడ్డకు అనుకూల తీర్పుపై సవాల్ -రాజస్థాన్ రిపీట్?ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతోన్న వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. పంచాయితీ ఎన్నికలకు… Read More
7 నెలలవుతోన్నా జరగని న్యాయం.. నారా లోకేశ్ను కలిసిన కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్..ఏపీ సీఎం జగన్పై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలలో కిరణ్ అ… Read More
తెలంగాణపై సవతి ప్రేమ.. నిధుల విడుదలపై నిర్లక్ష్యం.. కేంద్రంపై తలసాని ఫైర్కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ధ్వజమెత్తారు. కరోనా సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోలేదని ఆరోపించారు. తెలంగాణ ఏమీ పాకిస్థాన… Read More
నగ్నంగా చిందులేసిన యువతి: పోలీసులు దుస్తులు వేసినా.., చివరకు ఇంటికిహైదరాబాద్: మద్యం మత్తులో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో నగ్నంగా చిందులేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ పోలీస్ అవ… Read More
0 comments:
Post a Comment