ఏపీ సీఎం జగన్పై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలలో కిరణ్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. కిరణ్ కుటుంబ సభ్యులు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ను కలిశారు. దీనిపై లోకేశ్ ట్వీట్టర్ లో స్పందించారు. జగన్ పాలనలో దళితులపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iz5saY
7 నెలలవుతోన్నా జరగని న్యాయం.. నారా లోకేశ్ను కలిసిన కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్..
Related Posts:
వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డులను అందుకోబోయే వలంటీర్లు వీరే.. సీఎం సభ షెడ్యూల్ ఇదేవిజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోన్న వార్డు, గ్రామ వలంటీర్లను ముఖ్యమంత్రి వ… Read More
విషాదం : పండగ గ్రాండ్గా జరుపుకోవాలనుకున్న కుటుంబం... స్వగ్రామానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు...ఉగాది(ఏప్రిల్ 13) పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో పండగ జరుపుకోవాలని ఆ కుటుంబం భావించింది. ఇందుకోసం ఉత్సాహంగా ఇంటి… Read More
హోం క్వారంటైన్లో పవన్ కల్యాణ్ -జనసేనాని సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ -వకీల్ సాబ్ వేడుకలో వైరస్ వ్యాప్తిరెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్నది. తెలంగాణ, ఏపీల్లో కొత్త కేసులు మూడు వేల మార్కును దాటేశాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల… Read More
మార్స్పై ఎడారి దిబ్బలు: నీలంరంగులో: టెక్సాస్ సిటీ అంత విస్తీర్ణంలో: షాక్లో నాసావాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోదనా సంస్థ నాసా.. అంగారక (Mars) గ్రహానికి సంబంధించిన కొత్త ఫొటోలను విడుదల చేసింది. అంగారక గ్రహం ఉత్తర ధృవానికి సంబంధి… Read More
పవన్ కల్యాణ్కు బిగ్ షాక్.. పొరుగు రాష్ట్రంలో వకీల్ సాబ్ థియేటర్లు సీజ్శ్రీకాకుళం: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ.. వివాదాల్లో నలుగుతూనే ఉంది. ఆ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే … Read More
0 comments:
Post a Comment