అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 49,488 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 139 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,86,557కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది. గత 24గంటల్లో కరోనాతో ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7142 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NpGO17
ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే.? భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు
Related Posts:
యూపీలో ఎస్పీకి ఎదురుదెబ్బ.. రాజ్యసభకు దూరం.. బీజేపీ గూటికి నీరజ్..!ఢిల్లీ : యూపీలో సమాజ్వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన ఆ పార్టీకి వరుస ఘటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. తా… Read More
తస్మాత్ జాగ్రత్త : రెచ్చిపోతున్న దొంగలు.. జనగాంలో పట్టపగలే చోరీజనగాం : దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు నిఘా పెంచినా.. సీసీ కెమెరాలతో వెంటాడుతున్నా చోరీలకు మాత్రం కళ్లెం వేయలేకపోతున్నారు. ఒకవైపు చైన్ స్నాచర్లు ఉద… Read More
కనురెప్పే కాటేసింది.. ఏడాది కూతురిపై లైంగికదాడి, ఆపై పోర్న్ సైట్లో అప్లోడ్, 70 ఏళ్ల జైలుప్లోరిడా : కనురెప్పే కాటేసింది. అవును మీరు విన్నది నిజమే.. లాలించి ఆడించాల్సిన చేతలు కీచకపర్వానికి తెరతీశాయి. అదీ కూడా ఏడాది వయస్సున కూతురిపై రేప్ చేశ… Read More
వర్ష బీభత్సంతో డ్రైనేజీలో పడి బాలుడి మృతి.. వారంలో మూడో ఘటనముంబై : భారీ వర్షాలు, ఆపై వరదతో ముంబై మహానగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. గల్లీలో నీరు చేరి నదీని తలపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు, స్లమ్ ఏరియాల గురించ… Read More
సినిమా కోసం శ్రద్దాంజలి పోస్టర్... వారం తర్వాత నిజంగానే శ్రద్దాంజలి....!అదృష్టం వరించిందా....? విధి వక్రికరించిందా... తేల్చుకోలేని అంశం ఇది... కామేడి కోసం ఓ వ్యక్తి చనిపోయినట్టు పోస్టర్లు వేయించుకున్నాడు.. ఫేస్బుక్లో పోస… Read More
0 comments:
Post a Comment