ఏపీ ఓటర్లు బైబై బాబు చెప్పేసారు. భారీ మెజార్టీతో వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తోంది. ప్రాంతాలు..రీజియన్లుకు అతీతంగా జగన్ సునామీ సృష్టించారు. టీడీపీకి 2014లో పట్టం కట్టిన ఉభయ గోదావరి జిల్లాలు ఈ సారి వైసీపీకి మద్దతుగా నిలిచాయి. అనంతపురం తమ కంచుకోటగా భావిస్తున్న టీడీపీకి భారీ షాక్ తగిలింది. జిల్లాలోని 14 సీట్లకు గాను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M2k9a1
బైబై బాబు.ఏపీ ప్రజల తీర్పు: అయిదు జిల్లాల్లో క్లీన్ స్వీప్:ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా వైసీపీ..
Related Posts:
భారత్-చైనా యుద్ధతంత్రం: ట్రంప్ బాంబు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న అమెరికా.. అనూహ్య మలుపు..భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం నెలకొన్నవేళ.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రతిపాదనను ముందుకు తెచ్… Read More
బోరుబావిలో చిన్నారి, 120-150 అడుగుల లోతులో.. 4 జేసీబీలతో సమాంతరంగా తవ్వకం..అదే నిర్లక్ష్యం.. అదే లెక్కలేనితనం... మరో చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. నీటి కోసం బోరు వేశాడు... అయితే నీరు పడలేదు అని అలాగే వదిలేశాడు. మూడేళ్ల చిన్న… Read More
ప్రాజెక్టుల రక్షణ బాద్యత కాంగ్రెస్ దే..!కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దం చేయకపోతే ప్రమాదమేనన్నఉత్తమ్.!హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. నీటి ప్రాజెక్టుల అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు ఉదాసీన వైఖరి తెల… Read More
7 రోజుల చిన్నారి కరోనాతో కన్నుమూత, వారం క్రితం నీలోఫర్లో డెలివరీ, కంటైన్మెంట్ జోన్గా...ఆ తల్లిదండ్రులకు వైరస్ లక్షణాలు లేవు, వైరస్ లక్షణాలు ఉన్న ప్రాంతానికి కూడా వెళ్లలేదు. ఆ గర్భవతి వారం క్రితం జన్మనిచ్చింది. కానీ చిన్నారి మాత్రం కలతగా … Read More
కరోనా మహమ్మారి 2021 వరకు, భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే: రాహుల్తో హార్వర్డ్ ప్రొఫెసర్న్యూఢిల్లీ: భారతదేశంలో సులభతర లాక్డౌన్ మాత్రమే కొనసాగాలని, కఠిన ఆంక్షల వల్ల దేశం మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని యూరోపియన్ సీడీసీలో మ… Read More
0 comments:
Post a Comment