ఏడు విడతలుగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై ఆసక్తికర సర్వేలు జరుగుతున్నాయి . నిన్నటికి నిన్న ఇండియా టుడే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులలో విద్యా వంతులు ఎవరు అన్నదానిపై సర్వే నిర్వహిస్తే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vZ4uxa
లోక్ సభకు పోటీ చేసిన టాప్ త్రీ సంపన్న అభ్యర్థుల్లో ఇద్దరు తెలంగాణా వారే ..వారెవరంటే
Related Posts:
కలుపుకోరు.. కలవనివ్వరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీనియర్ ల పెత్తనం..!గులాబీ పార్టీలో వింత పోకడ..!!హైదరాబాద్ : నియోజకవర్గ అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన విపక్ష ఎమ్మెల్యేలు గులాబీ వనంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. సీని… Read More
పార్టీ మారబోమని అఫిడవిట్లు తీసుకుందామని కాంగ్రెస్ సంచలన నిర్ణయం ..అందుకేమూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. లోక్ సభ ఎన్నికలు ముగిశాయో లేదో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన పర… Read More
14 మంది పౌరులను కాల్పిచంపిన పాక్ ఉగ్రవాదులుపాకిస్తాన్ లో ఉగ్రవాదుల నరమేధం మరోసారి బయటపడింది. పాకిస్థాన్ లోనే బలుచిస్తాన్ లో ఓ బస్సును అడ్డుకున్న ఉగ్రవాదులు 14 మందిని కాల్చి చంపారు. బలుచి… Read More
హెడ్కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన బీఎస్ఎఫ్బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర… Read More
ఎన్నికల చరిత్రలో మొదటిసారి! ఓటు వేసిన మానసిక వికలాంగులు! ఒకరో, ఇద్దరో కాదు..వందమందికి పైగా!చెన్నై: దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ సందర్భంగా తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్ లో చారిత్రత్మక ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగులు తమ ఓటు హక్కును వ… Read More
0 comments:
Post a Comment