Tuesday, May 14, 2019

మోడీ ప్రభుత్వం, మునిగిపోయో నావ.. బీఎస్సీ చీఫ్ మాయవతి

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ,బీఎస్పీ చీఫ్ మాయావతి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా తయారైంది..దళితులపై మాయవతి ముసలి కన్నీరు కారుస్తుందని ,ప్రధాని నరంద్రే మోడీ విమర్శలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది. ఈనేపథ్యంలోనే మోడీపై మాయవతి వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఒక మునిగిపోయో నావ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JjaOIz

Related Posts:

0 comments:

Post a Comment